Powered By Blogger

Wednesday, October 6, 2010

జగన్ పై ఈనాడు కార్టూన్

వద్దన్నా వినకుండా, ఓదార్పు సా..గిస్తున్న జగన్ పై అధిష్టానం  చర్యలు తీవ్రతరం చేస్తోంది. జగన్ వర్గానికి చెందిన వ్యక్తులను సస్పెండ్ చెయ్యడం మొదలెట్టింది. నెల్లూరు డిసిసి అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై వేటు లేటెస్ట్. 
ఈ నేపధ్యం లో, జగన్ లాగ దీర్గాలు తీసి మాట్లాడుతున్నట్లు  ఈరోజు ఈనాడు లో శ్రీధర్ వేసిన కార్టూన్ చూస్తే ఎవరికైనా నవ్వు వస్తుంది. కార్టూనిస్ట్ లకు ఎవరి పైన ఆయినా సెట్టైరేసే స్వాతంత్రం ఉన్నప్పటికీ, అసలే ఈనాడు, అధిష్టానం, చంద్రబాబు లపై ఛాన్స్ దొరికితే విమర్శలతో విరుచుకు పడుతున్న జగన్, అతని అనుచరుల ఎదురు దాడి ఎలా ఉండబోతోందో !


~శశిధర్ సంగరాజు.

















No comments: